Friday 21 September 2012

భీమన్న పురస్కారం- 2012 ను శ్రీ రావూరి భరద్వాజ గారికి ప్రకటిస్తున్నాం . ఇది ఇప్పటికి ఏడవ పురస్కారం.
2006 వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది భీమన్న జయంతి ఉత్సవాల సందర్భంలో ఈ పురస్కారం ఇవ్వబడుతోంది. ఇప్పటి వరకు ఈ పురస్కారాలు పొందిన వారు శ్రీ కత్తి పద్మారావు, కీ.శే గుర్రం జాషువ గారు , కీ.శే ఎం.ఎస్ రెడ్డి గారు, శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారు, శ్రీ ఆవంత్స సోమసుందర్ గారు, శ్రీ గోపి గారు.
ఈ నెల 24వ తేదిన పురస్కార ప్రదానం జరుగుతుంది.
 

No comments:

Post a Comment